ANDHRA PRADESH
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
-మేకపాటి మాల్యాద్రి నాయుడుదుత్తలూరు మండలం నర్రవాడ గ్రామ పంచాయతీ బీసీ కాలనీ లో పింఛన్లు పంపిణీ చేసిన మేకపాటి మాల్యాద్రి నాయుడు భారతీయ జనతా పార్టీ ..నెల్లూరు జిల్లా... కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు..=కూటమి ప్రభుత్వము...


